BREAKING : తెలంగాణ సచివాలయం ప్రారంభానికి ముహుర్తం ఫిక్స్

-

BREAKING : తెలంగాణ సచివాలయం ప్రారంభానికి ముహుర్తం ఫిక్స్ అయింది. వచ్చే ఏడాది అంటే 2023 జనవరి 18వ తేదీన తెలంగాణ సచివాలయం ప్రారంభం కానుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు.

అంతేకాదు.. తెలంగాణ సచివాలయం పెండింగ్‌ పనులను కూడా అతి తర్వగా పూర్తి చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్‌. 2023 జనవరి 18వ తేదీలోపు అన్ని పనులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా… తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్‌ పేరు పెట్టిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news