A R
Telangana - తెలంగాణ
దిగ్విజయంగా కొనసాగుతున్న అన్నమయ్య గృహ సాధన చైతన్య రథయాత్ర
తిరుమల కొండపై సమతా ఆధ్యాత్మిక మూర్తి అన్నమయ్య గృహాన్ని, ఆంజనేయస్వామి విగ్రహాన్ని పున:ప్రతిష్ఠ చేయాలని కోరుతూ జైభారత్, అన్నమయ్య గృహ సాధన సమితి సంయుక్త అధ్వర్యంలో అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విజయ శంకర స్వామి నేతృత్వంలో అన్నమయ్య గృహ సాధన చైతన్య రథయాత్ర జరుగుతోంది. గత నెల రోజుల నుండి...
Telangana - తెలంగాణ
ఓటును అమ్ముకుంటే శవంతో సమానం: జై భారత్
మునుగోడు ఉపఎన్నికలు కురుక్షేత్రాన్ని తలపిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు మునుగోడులో తమ సత్తా చూపాలని సకల ప్రయత్నాలు చేస్తున్నాయి. డబ్బులు, మద్యం, మాంసం పంచుతూ.. తమ పార్టీకే ఓట్లు వేయాలని ప్రచారంలో వేగం పెంచాయి. ఈ క్రమంతో తమ ఓట్లను అమ్ముకోవద్దని, ఓట్లు అమ్ముకుంటే శవంతో సమానమని జై భారత్ సంస్థ ప్రజల్లో అవగాహన...
రాజకీయం
అర్బన్ నక్సల్స్ తో జాగ్రత్త: ప్రధాని మోడీ
అర్బన్ నక్సల్స్ తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కొత్త వేశంలో గుజరాత్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నారని పేర్కొన్నారు. సోమవారం గుజరాత్లోని భారుచ్ జిల్లాలో దేశంలోని తొలి బల్క్ డ్రగ్ పార్కును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరై యువతను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘గుజరాత్...
Telangana - తెలంగాణ
హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం
హైదరాబాద్లోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉదయం వరకు పొడి వాతావరణం ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచి వర్షం దంచికొట్టింది. దీంతో హైదరాబాద్ పట్టణం తడిసి ముద్దైంది. పలు చోట్ల వరద నీరు నిలవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ...
వార్తలు
VIDEO: ఉక్రెయిన్పై రష్యా క్షిపణుల దాడి.. 13 మంది మృతి!
ఉక్రెయిన్పై రష్యా మరోసారి క్షిపణుల దాడికి పాల్పడింది. యుద్ధం ప్రారంభమై ఇప్పటికీ 229 రోజులైనా.. ఇంకా తీవ్రరూపం దాల్చుతోంది. ఇటీవల క్రిమియా దగ్గరున్న వంతెనను ఉక్రెయిన్ కూల్చివేయడంతో రష్యా ప్రతీకార దాడులకు పాల్పడింది. తాజాగా జరిపిన క్షిపణుల దాడిలో 13 మంది మృతి చెందారు. దాదాపు 60 మందికిపైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. జఫోరిజ్జియాలోని...
క్రైమ్
వెనిజులాలో భారీ వరదలు.. 22 మంది మృతి!!
దక్షిణ అమెరికాలోని వెనిజులాలో భారీగా వరదలు పోటెత్తాయి. లాస్ టెజెరియాస్ నగరంలో కొండచరియలు విరిగిపడి విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ ఘటనలో దాదాపు 22 మంది మృతి చెందగా.. 50 మంది వరకు గల్లంతయ్యారు. కొన్ని వందల ఇళ్లు కూలిపోయాయి. ఈ మేరకు దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో మూడు రోజులపాటు జాతీయ సంతాప దినాలు...
భారతదేశం
పంజాబ్లో బీజేపీ నేతలకు Y కేటగిరీ సెక్యూరిటీ.. ఎందుకంటే?
పంజాబ్లో బీజేపీ నేతలకు సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు బీజేపీ నాయకులకు కొందరు దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన సమాచారం మేరకు కేంద్ర హోంశాఖ ఆ ఐదుగురు బీజేపీ నేతలకు వై కేటగిరీ...
రాజకీయం
ఖైరతాబాద్ ఎమ్మెల్యే అత్యుత్సాహం.. ఫ్లెక్సీలో తప్పుగా ఇండియా మ్యాప్!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దసరా పండుగ సందర్భంగా జాతీయ పార్టీగా తెరాస పార్టీని మార్చారు. ఈ క్రమంలో జాతీయ పార్టీ పేరిట నగరంలో ఫ్లెక్సీలు వెల్లువెత్తాయి. ఈ మేరకు ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా సోమాజిగూడ సిగ్నల్...
భారతదేశం
ఆ ఆలయంలో ఉండే శాఖాహార మొసలి మృతి!!
కేరళలోని కాసరగోడ్ జిల్లాలోని అనంతపుర అనే గ్రామంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని శాఖాహార మొసలి బబియా మరణించింది. ఆలయం దగ్గరున్న చెరువులో బబియా నివాసముండేంది. భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ మొసలి కేవలం అన్నం మాత్రమే తినేది. అయితే ఆ ఆలయంలోకి మొసలి ఎలా వచ్చిందనే విషయంపై ఎవరికీ క్లారిటీ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
AP Govt: లోన్ యాప్ వాళ్లు కాల్ చేసి బెదిరిస్తున్నారా? ఈ నంబర్కు కాల్ చేయండి!
లోన్ యాప్లలో చేసిన అప్పుడు ఉరి తాడుల్లా మెడకు చుట్టుకుంటున్నాయి. అవసరం కోసం తీసుకున్న రుణం.. సమయానికి కట్టకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడే వారి సంఖ్య నానాటికీ గణనీయంగా పెరుగుతోంది. లోన్ యాప్ నిర్వాహకుల బెదిరింపులు, వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. దీంతో ఈ విషయాన్ని జగన్ సర్కార్ సీరియస్గా తీసుకుంది. లోన్ యాప్ల అరాచకాలను...
About Me
Latest News
నేడు ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి ప్రమాణస్వీకారం
తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ రెడ్డి చేత...
Sports - స్పోర్ట్స్
టీమిండియా ముందు భారీ టార్గెట్..!
మూడు టీ-20 సిరీస్ లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో భారత మహిళల క్రికెట్ జట్టుతో ఇంగ్లండ్ తలబడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి...
Telangana - తెలంగాణ
వైఎస్ పాలనలాగే రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది : వంశీకృష్ణ
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన లాగే.. రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది అన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు రేవంత్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రేపు విజయవాడలో సీఎం జగన్ పర్యటన..!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు విజయవాడలో పర్యటించనున్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం కనకదుర్గమ్మను సీఎం దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా...
వార్తలు
దయచేసిన నన్ను క్షమించండి : మంచు మనోజ్
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ 2017 తర్వాత ఏ సినిమా చేయలేదు. కొన్ని సినిమాలకు సైన్ చేసినా అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఇక ఇప్పుడు ఆయన మళ్లీ వెండితెరపైకి రాబోతున్నారు. మరోవైపు ఓటీటీలోనూ...