Bunty
భారతదేశం
అదానీ-మోడీ సంబంధంపై మాట్లాడినందుకే వేటు వేశారు – రాహుల్ గాంధీ
అదానీ-మోడీ సంబంధంపై మాట్లాడినందుకే వేటు వేశారని ఫైర్ అయ్యారు రాహుల్ గాంధీ. భారత్లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని.. ఇందుకు ప్రతి రోజూ ఒక ఉదాహరణ దొరుకుతోందని తెలిపారు. అదానీ షెల్ కంపెనీల్లో రూ. 20 వేల కోట్ల ఎవరో పెట్టుబడి పెట్టారు.. ఆ డబ్బు అదాని ది కాదు. అది ఎవరిదో చెప్పాలని అడిగానన్నారు.
అదానీ-ప్రధాని...
Telangana - తెలంగాణ
రాహుల్ గాంధీ గారిపై అనర్హత వేటుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు
ప్రతిపక్షాల గొంతునొక్కడం, కక్షసాధింపు చర్యలకు దిగడం ప్రజాస్వామ్యంలో తగదని వైఎస్ షర్మిల అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గారిపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అని పేర్కొన్నారు. వాదనలు వినిపించేందుకు రాహుల్ గాంధీ గారికి 30రోజుల సమయం ఉన్నా.. లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం నిరంకుశ చర్య అని నిప్పులు...
Telangana - తెలంగాణ
BREAKING : పంజాగుట్ట సెంట్రల్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు కేసీఆర్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
BREAKING : పంజాగుట్ట సెంట్రల్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు కేసీఆర్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పంజాగుట్ట సెంట్రల్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ఎన్నో ఏళ్ల నుంచి డిమాండ్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ విగ్రహం ఏర్పాటుకు వీహెచ్ అయితే.. ప్రత్యేకంగా పోరాటం చేశారు.
అయితే.. ఈ తరుణంలోనే తాజాగా పంజాగుట్ట సెంట్రల్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మహిళల ఖాతాల్లో ‘వైఎస్సార్ ఆసరా’ నిధులు వేసిన సీఎం జగన్
మహిళల ఖాతాల్లో ‘వైఎస్సార్ ఆసరా’ నిధులు వేశారు సీఎం జగన్. వైయస్సార్ ఆసరా మూడో విడత కింద 78 లక్షల మంది డ్రాక్వా మహిళల ఖాతాల్లో ఏకంగా 6400 కోట్ల రూపాయలను సీఎం జగన్మోహన్ రెడ్డి జమ చేశారు. ఏలూరు జిల్లా దెందలూరు లో కార్యక్రమాన్ని ప్రారంభిచారు సీఎం జగన్. ఈ సందర్భంగా దెందులూరు...
Telangana - తెలంగాణ
BREAKING : హై కోర్టును ఆశ్రయించిన బండి సంజయ్ కుమారుడు బండి భగీరధ్
తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు బండి సంజయ్ కుమారుడు బండి భగీరధ్. జనవరి 20 న భగీరధ్ ను సస్పెండ్ చేసింది మహేంద్ర యూనివర్సిటీ. అయితే... తనను ఎలాంటి వివరణ అడగకుండానే యూనివర్సిటీ సస్పెండ్ చేసిందని కోర్టు కు తెలిపారు భగీరధ్. ఇంటర్నల్ పరీక్షలు రాసేలా అనుమతి ఇవ్వాలని కోర్టు ను కోరారు భగీరధ్.
ఈ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
2019 ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువే గెలుస్తాం – మంత్రి పెద్దిరెడ్డి
2019 ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువే గెలుస్తామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా లో 3వ విడత వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు చేసిన పాదయాత్ర లో వైఎస్ జగన్ కు అనేక మంది మహిళలు తమ కష్టాలు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
సస్పెండైన ఎమ్మెల్యేలు పార్టీని వీడినా ఎలాంటి నష్టం లేదు – మంత్రి కాకాణి
నెల్లూరు జిల్లా వైసీపీ కీలక నేత, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. సస్పెండైన ఎమ్మెల్యేలు పార్టీని వీడినా ఎలాంటి నష్టం లేదన్నారు మంత్రి కాకాణి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సస్పెండ్ అయిన వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపి నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారనే విషయంపై నిర్దుష్టమైన సాక్షాదారాలు ఉన్నాయని ఆరోపణలు చేశారు.
అందుకే సజ్జల...
భారతదేశం
ఇండియాలో కొత్తగా 1590 కరోనా కేసులు, 6 మరణాలు
ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు… ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1590 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో దేశం లో మొత్తం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ ప్రజలకు బిగ్ రిలీఫ్..ఏప్రిల్ లో విద్యుత్ చార్జీలు పెంపు లేదని ప్రకటన
ఏపీ ప్రజలకు బిగ్ రిలీఫ్. ఏప్రిల్ లో విద్యుత్ చార్జీలు పెంపు లేదని ప్రకటన చేసింది ఏపీ సర్కార్. దీంతో ఏపీలోని విద్యుత్ వినియోగదారులకు భారీ ఊరట లభించింది. ఏపీలో విద్యుత్ చార్జీలు పెంపు లేదని ప్రకటించింది APERC. డిస్కంలు లోటును భరించేందుకు అంగీకరించింది జగన్ ప్రభుత్వం. రాయితీలపై విద్యుత్ కు సంబంధించిన ఎటువంటి...
వార్తలు
Ravanasura : రావణాసుర ట్రైలర్ కు ముహుర్తం ఖరారు
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ..వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 3 సినిమాలను లైన్ లో పెట్టారు ఈ మాస్ మహారాజు. ఇక ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా” రావణాసుర” అనే చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.తాజాగా ఈ చిత్రం షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది.
ఈ సినిమాలో రవితేజ...
About Me
Latest News
కెసిఆర్.. నీ భరతం పట్టే సమయం వచ్చింది – ఈటెల రాజేందర్
కెసిఆర్ భరతం పట్టే సమయం వచ్చిందన్నారు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్. తెలంగాణ మూడు తరాల ఉద్యమం చేసిందని.. ఇడ్లీ సాంబార్ గో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
శ్రీదేవికి టికెట్ ఇవ్వనని జగన్ ఎప్పుడో చెప్పారు – డిప్యూటీ సీఎం నారాయణ
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఆసరా మూడవ విడత కార్యాక్రమంలో పాల్గొన్నారు డిప్యూటీ సిఎం నారాయణ స్వామి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఢిల్లీ రావు. ఈ సందర్భంగా...
భారతదేశం
అదానీ, మోదీ మధ్య ఉన్న సంబంధమేంటి.. నేను ప్రశ్నించడం ఆపను : రాహుల్ గాంధీ
మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పరువునష్టం దావా కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లోక్ సభ సచివాలయం రాహుల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు...
భారతదేశం
అదానీ-మోడీ సంబంధంపై మాట్లాడినందుకే వేటు వేశారు – రాహుల్ గాంధీ
అదానీ-మోడీ సంబంధంపై మాట్లాడినందుకే వేటు వేశారని ఫైర్ అయ్యారు రాహుల్ గాంధీ. భారత్లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని.. ఇందుకు ప్రతి రోజూ ఒక ఉదాహరణ దొరుకుతోందని తెలిపారు. అదానీ షెల్ కంపెనీల్లో రూ....
ఫొటోలు
Samantha : స్టైలిష్ లుక్ లో సమంత కిల్లింగ్ లుక్స్.. ఫొటోలు వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన సామ్.. హైదరాబాద్, ముంబయి, చెన్నై, కేరళ...