Bunty

వాలంటీర్లు సంక్షేమ‌ వార‌థులు – మంత్రి విడ‌ద‌ల ర‌జిని

సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు అందించే వారధులు వాలంటీర్లేన‌ని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని గారు తెలిపారు. చిల‌క‌లూరిపేట మున్సిపాలిటీ, చిల‌క‌లూరిపేట రూర‌ల్ మండ‌లాల‌కు చెందిన వాలంటీర్ల కోసం స్థానిక మున్సిప‌ల్ కార్యాల‌యంలో వాలంటీర్ల‌కు వంద‌నం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిచారు. మంత్రి విడ‌ద‌ల ర‌జిని గారు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ...

ఆరోగ్యశాఖలో మరో 2 నెలల్లో 9,222 పోస్టుల భర్తీ

తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు తెలంగాణ వైద్యశాఖ మంత్రి హరీష్‌ రావు. 2014 నుంచి ఆరోగ్యశాఖలో 22, 263 మందిని నియమించినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆరోగ్యశాఖలో మరో రెండు నెలల్లో 9,222 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. టి డయాగ్నొస్టిక్స్ లో ప్రస్తుతం నిర్వహిస్తున్న 54 రకాల పరీక్షలను... జూన్ నుంచి...

MP అర్వింద్ ఇంట్లో ఏనుగు దంతాలు..ఫోటోలు వైరల్ ?

సోషల్ మీడియా వచ్చాక.. ప్రపంచమే మారిపోయింది. ప్రపంచం అంతటా సోషల్ మీడియా ప్రభావం ఏ విధంగా ఉందో చూస్తున్నాము. వయసుతో సంబంధం లేకుండా అందరూ సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. ఇదే తమ జీవిత లక్ష్యంగా 24 /7 అందులోనే ఉంటున్నారు. దీని వలన పిల్ల ఆరోగ్యం, భవిష్యత్తు అన్నీ పాడవుతున్నాయి. అంతేకాదు... సోషల్‌...

తెలంగాణకు 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

తెలంగాణలో ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉన్నట్ల వాతావరణ శాఖ పేర్కొంది. ఈ రోజు ఉత్తర - దక్షిణ ద్రోణి విదర్భ నుండి తెలంగాణ, రాయలసీమ మీదగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి ౦.9 కి.మీ ఎత్తులో కొనసాగుతుంది. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి...

BIG BREAKING : సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి మరో లేఖ..27 తర్వాత హాజరవుతా !

BIG BREAKING : సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి మరో లేఖ రాశారు. ఈ మేరకు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని సీబీఐ అధికారులకు తెలిపారు అవినాష్ రెడ్డి. సుప్రీంలో తన పిటిషన్‌పై రేపు విచారణ ఉందని పేర్కొన్నారు అవినాష్ రెడ్డి. తన తల్లి అనారోగ్యం దృష్ట్యా ఈ నెల 27 వరకు...

పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్తున్నాడు..!

పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్తున్నాడని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. సొంత పార్టీని ఓడించాలని చూసిన చరిత్ర నిది....గతంలో కురకుల నాగభూషణం ను మోసం చేసిన మాట వాస్తవం కాదా.. అని ఫైర్ అయ్యారు పువ్వాడ అజయ్‌. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో నువ్వు బచ్చా పొంగులేటి....60 ఏళ్ళు ఇక్కడ రాజకీయం...

IPL 2023 : జెర్సీపై కోహ్లీ ఆటోగ్రాఫ్ తీసుకున్న రషీద్‌ఖాన్‌

IPL 2023 : గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ అనంతరం చిన్నస్వామి స్టేడియంలో అభిమానులకు RCB ఆటగాళ్లు ధన్యవాదాలు తెలిపారు. గ్రౌండ్ మొత్తం తిరుగుతూ తమకు సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ కు చప్పట్లతో కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం GT యంగ్ ప్లేయర్లకు విరాట్ కోహ్లీ పలు సలహాలు ఇచ్చారు. రషీద్ ఖాన్... జెర్సీపై కోహ్లీ...

బెజవాడ అభివృద్ధి కోసం ముళ్ళ పందితోనైనా కలుస్తా – కేశినేని నాని

టీడీపీ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం గొంగళి పురుగును ముద్దాడుతా అని కేసిఆర్ అన్నారు నేను బెజవాడ పార్లమెంట్ అభివృద్ధి కోసం ముళ్ళ పందితో అయినా కలుస్తానంటూ ఓ రేంజ్‌ లో రెచ్చిపోయారు నాని. ఎంపీ టికెట్ లేకపోతే కేశినేని భవన్ లో కూర్చొని బెజవాడ ప్రజలకు సేవ...

టికెట్ రాకపోతే కేశినేని భవన్ లో కూర్చొని బెజవాడ ప్రజలకు సేవ చేస్తా – కేశినేని నాని

ఎంపీ టికెట్ లేకపోతే కేశినేని భవన్ లో కూర్చొని బెజవాడ ప్రజలకు సేవ చేస్తానని టీడీపీ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో నేను నా కుటుంబం జీవితాంతం ఉండాలని భావించే వ్యక్తిని కాదని.. మంచి పనులు ఎవరు చేస్తే వాళ్ళని నేను అభినందిస్తానని పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్...

కర్ణాటక ఎన్నికల కోసం కాంగ్రెస్‌ కు సీఎం కేసీఆర్‌ ఫండ్‌ ఇచ్చాడు – బండి సంజయ్‌

కర్ణాటక ఎన్నికల కోసం కాంగ్రెస్‌ కు సీఎం కేసీఆర్‌ ఫండ్‌ ఇచ్చాడని సంచలన ఆరోపణలు చేశాడు తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్‌. తెలంగాణ లో కేంద్రం సంక్షేమ కార్యక్రమాలను నీరుగారుస్తున్నారని.. కేంద్రంలో, యుపిలో బిజెపి సర్కార్ లు ఉన్నాయి కాబట్టి అక్కడ పథకాలు బాగా అమలు అవుతున్నాయని వివరించారు. అయుష్మన్ భారత్ నిధులను దారి...

About Me

20040 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

ఏపీలో వారందరికి జగన్ శుభవార్త..ఇవాళ ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.10వేలు!

ఏపీలో ఉన్నటువంటి డ్రైవరన్నలకు జగన్‌ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇవాళ వైఎస్సార్ వాహన మిత్ర నిధులను డ్రైవర్ల ఖాతాల్లో వేయనుంది జగన్‌ సర్కార్‌. వరుసగా...
- Advertisement -

WORLD CUP WARM UP: కివీస్ తో పాకిస్తాన్ “ఢీ”… బరిలోకి విలియమ్సన్ !

రేపు హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్యన వన్ డే వరల్డ్ కప్ లోని మొదటి వార్మ్ అప్ మ్యాచ్ భారత్ కాలమానము ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్...

“రేపు కర్ణాటక బంద్”… 144 సెక్షన్ అమలు !

గత కొంతకాలంగా తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్యన కావేరి జలాల మధ్యన వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.. కానీ వీటిని పరిష్కరించే నాయకుడు రెండు రాష్ట్రాల్లో లేనట్లున్నారు. ఇక కర్ణాటకలో కావేరి జలాలు...

అజేయ సెంచరీతో జట్టును గెలిపించిన సౌత్ ఆఫ్రికా మహిళల కెప్టెన్ !

సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్ మహిళల మధ్యన జరుగుతున్న మూడు మ్యాటిక్ ల వన్ డే సిరీస్ లో సఫారీలు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను దక్కించుకున్నారు. మొదట టాస్...

లోకేష్ భయంతోనే ఢిల్లీకి పరిగెత్తాడు: బైరెడ్డి సిద్దార్థరెడ్డి

రాజకీయాలలో బాగా పండిపోయిన సీనియర్ లీడర్ చంద్రబాబు నాయుడు ఇటీవల స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈయన బయటకు రాడు, రాలేదని వైసీపీ...