Bunty

ఏపీలో కొత్త‌గా 1115 క‌రోనా కేసులు…19 మ‌ర‌ణాలు

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ఏపీని వదిలేలా కనిపించడం లేదు. ఆంధ్ర ప్రదేశ్‌ లో మొన్నటి వరకు పెరిగిన కరోనా కేసులు.. ఇప్పుడు తగ్గు ముఖం పడుతున్నాయి. తాజాగా నిన్నటి కంటే ఈ రోజు కాస్త పెరిగాయి కరోనా కేసులు. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో...

రేపు, ఎల్లుండి కడప జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

సిమ్లా పర్యటన ముగించుకుని కాసేపటి క్రితమే తాడేపల్లి చేరుకున్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌. ఇక రేపు, ఎల్లుండి వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి కడప బయలుదేరనున్న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి.... రేపు సాయంత్రం 4.50 గంటలకు ఇడుపుల పాయ...

క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఫాస్ట్ బౌలర్

దక్షిణాఫ్రికా లెజెండరీ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ తన క్రికెట్ కెరీర్‌ కు ఫుల్‌ స్టాప్‌ పెట్టాడు. ఈ ఫాస్ట్‌ బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌... తన అంతర్జాతీయ క్రికెట్‌ కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తాను వైదొలుగుతున్నట్లు డేల్‌ స్టెయిన్‌ ప్రకటించాడు. కాసేపటి క్రితమే... తన ట్విట్టర్‌ వేదికగా... ఈ విషయాన్ని ప్రకటించాడు...

జలవివాదంపై రేపు కృష్ణా బోర్డు కీలక సమావేశం

రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదంపై రేపు జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. ఈ కేఆర్ఎంబి మీటింగ్ ఉదయం నుంచి సాయంత్రం 4 గంటలకు జరుగనుంది. కేఆర్ఎంబి - జిఆర్ఎంబీ సంయుక్తంగా సమావేశం నిర్వహించనుంది. ఆగస్టు 3న నిర్వహించిన కృష్ణా, గోదావరి బోర్డుల కోఆర్డినేషన్ మీటింగ్, 9న నిర్వహించిన కేఆర్ఎంబీ,...

సీటీమార్‌ ట్రైలర్ రిలీజ్… దుమ్ములేపిన గోపీచంద్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరో గోపీ చంద్‌ హీరో గా సంపత్‌ నంది దర్శకత్వంలో సీటీమార్‌ మూవీ రూపొందింది. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్ వారు ఈ సినిమా ను నిర్మించారు. కబడ్డీ నేపథ్యం లో ఈ కథ నడుస్తోంది. తమన్నా ఈ సినిమా లో గోపిచంద్‌ సరసన నటిస్తోంది. ఇక ఈ సినిమా కు మణిశర్మ...

పూరి జగన్నాథ్‌ పై ఈడీ ప్రశ్నల వర్షం…వెలుగులోకి షాకింగ్‌ నిజాలు !

టాలీవుడ్‌ దర్శకుడు పూరి జగన్నాథ్‌ పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఉదయం నుంచి 5 గంటలుగా ఈడీ కార్యాలయంలో పూరి జగన్నాథ్ ను విచారిస్తున్నారు ఈడీ అధికారులు. ఈడి జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. పూరి జగన్నాథ్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ని పరిశీలిస్తున్న ఈడీ అధికారులు... 2015...

సిఎం ఎక్కడుంటే అదే రాజధాని : ఏపీ మంత్రి

తిరుపతి : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని పై ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఎక్కడుంటే అదే రాజధాని అవుతుందని... మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అన్నారు. అది పులివెందుల కావచ్చు, విజయవాడ కావచ్చు..రేపు మరో ప్రాంతం...

లోకేష్, పవన్ కళ్యాణ్ అసలు నాయకులే కాదు : డిప్యూటీ సీఎం

శ్రీకాకుళం: ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అసలు నాయకులే కాదని... అదృష్టం కొద్దీ సినిమాల్లో పవన్ కళ్యాణ్ పెద్ద ఫైటర్ అయ్యాడని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ జగన్ ను విమర్శించేటంతటి వాడైపోయాడని చురకలు అంటించారు. ఇప్పటికైనా విజ్ఙతతో మెలగకపోతే...

సిక్కోలు జిల్లా పాఠశాలల్లో కరోనా కలకలం.. ఏడుగురికి పాజిటివ్

శ్రీకాకుళం : సిక్కోలు జిల్లా పాఠశాలల్లో కరోనా కలకలం రేపుతోంది. గడచిన పది రోజుల్లో ముగ్గురు టీచర్లు , తొమ్మిది మంది విద్యార్ధులకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇక తాజాగా ఆమదాలవలస మున్సిపాల్టీ పరిధి లక్ష్మీనగర్ లోని మున్సిపల్ హైస్కూల్ లో నలుగురు 10వ తరగతి విద్యార్ధులకు కూడా కరోనా పాజిటివ్ గా...

సెప్టెంబర్ 2 నుంచి టిఆర్ఎస్ జెండా పండగ : హరీష్ రావు

సిద్దిపేట : సెప్టెంబర్ రెండో తేదిన టిఆర్ఎస్ పార్టీ జెండా పండగ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ నేపథ్యం లో టిఆర్ఎస్ పార్టీ జెండా పండగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని నేతలు, కార్యకర్తలకు పిలిపునిచ్చారు హరీశ్ రావు. టీ ఆర్ ఎస్ ప్రజాప్రతినిధుల తో మంత్రి హరీశ్ రావు టెలీ కాన్ఫరెన్స్...

About Me

20040 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

క్రేజీ బ్రేకింగ్ న్యూస్: “మెగా ప్రిన్స్” వరుణ్ తేజ్ మూవీ రిలీజ్ డేట్ లాక్… !

https://twitter.com/IAmVarunTej/status/1666408271354400769?s=20 మెగా కాంపౌండ్ నుండి వచ్చిన మరో హీరో వరుణ్ తేజ్ మంచి మంచి కథలను ఎంచుకుంటూ కెరీర్ లో డెవలప్ అయ్యే పనిలో ఉన్నాడు. తాజాగా...
- Advertisement -

వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల విద్యారంగం నాశనం అవుతుంది – చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వ విధానాల వల్లే ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగం నాశనమైందని అన్నారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఏపీలో యూనివర్సిటీల్లో ర్యాంకింగ్స్ పడిపోవడం పై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర...

WTC ఫైనల్ 2023 : ప్రమాదకర వార్నర్ ను పెవిలియన్ కు పంపిన శార్దూల్ ఠాకూర్… !

ఈ రోజు నుండి ప్రారంభం అయిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ 2023 లో ఇండియా మరియు ఆస్ట్రేలియాల తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో మొదటగా టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్...

ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్ క్లారిటీ..!

ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజులుగా ముందస్తు ఎన్నికల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ముందస్తు ఎన్నికల కోసమే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుసగా ఢిల్లీలో...

ముందస్తుపై జగన్ క్లారిటీ..బాబుకు దిమ్మతిరిగే దెబ్బ.!

ఏపీలో ఎప్పటినుంచో ముందస్తు ఎన్నికలపై చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చర్చ తీసుకొచ్చింది టి‌డి‌పి అధినేత చంద్రబాబు..గతేడాది నుంచి ఆయన..జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు...