“వాల్తేరు వీరయ్య” కలెక్షన్ల సునామీ..రూ.108 కోట్ల వసూళ్లు

-

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యగా ఈ సంక్రాంతి బరిలో దిగారు. బాబీ డైరెక్షన్ లో శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై తెలుగు ప్రేక్షకుల నీరజనాలు అందుకుంటోంది.

ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో చిత్రబృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఇది ఇలా ఉండగా, ఈ సినిమా రూ.108 కోట్ల క్లబ్‌ లో చేరింది. గడిచిన మూడురోజుల్లో.. ఏకంగా రూ.105 కోట్లు వసూలు చేసింది వాల్తేరు వీరయ్య సినిమా. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది మైత్రీ మూవీ మేకర్స్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version