పంచాంగం 15 ఫిబ్రవరి 2019

-

విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరరుతువు, మాఘమాసం, శుక్లపక్షం, దశమి మధ్యాహ్నం 1.20 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం: మృగశిర రాత్రి 8.53 వరకు తదుపరి ఆరుద్ర, అమృతఘడియలు: మధ్యాహ్నం 12.30 నుంచి 2.06 వరకు, రాహుకాలం: ఉదయం 11.04 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 9.04 నుంచి 9.50 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:53 నుంచి 1:39 వరకు, వర్జ్యం: తెల్లవారు జాము 3:22 నుంచి 4.58 వరకు.

Read more RELATED
Recommended to you

Latest news