మేడ్చల్ : ఉద్యోగాలు ఇప్పిస్తాని మోసం

-

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన ఖమ్మం జిల్లాకు చెందిన సురేంద్రను మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మంలో తక్కువ ధరకే బంగారం అంటూ మోసం చేసి రూ. 12లక్షలతో ఉడయించాడు. అక్కడి నుండి ఉప్పల్‌కి వచ్చి పేరు మార్చుకొని నిరుద్యోగులను రూ. 1.5కోట్లు మోసం చేయడంతో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version