వనదేవతలను దర్శించుకున్న గద్దర్

-

సమ్మక్క-సారలమ్మలను ప్రజాకవి గద్దర్ దర్శించుకున్నారు. శుక్రవారం మేడారంలో జాతరకు విచ్చేసిన ఆయన.. తనదైన శైలిలో పాటలు పాడి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. అటు మోదీ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. తెలంగాణ అంటేనే త్యాగాల నినాదమన్నారు. త్యాగాలతో ఏర్పాటైన రాష్ట్రాన్ని విమర్శిస్తే ఊరుకునేది లేదని.. కుట్రలను తిప్పి కొట్టాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version