మెదక్: ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

-

మెదక్ జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఖాళీగా ఉన్న అకౌంటెంట్ ఏఎన్ఎం పోస్టుల ఉద్యోగాల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు సమగ్ర శిక్ష ఎక్స్ ఆఫీషియో జిల్లా ప్రాజెక్టు అధికారి,జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ తెలిపారు. మూడు అకౌంటెంట్, నాలుగు ఏఎన్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version