వికారాబాద్ : జడ్పీ కార్యాలయానికి మంత్రుల శంకుస్థాపన

-

ప్రజలకు అందుబాటులో ఉండి మరింత సేవలు అందించేందుకు నూతన ZP కార్యాలయానికి శంకుస్థాపన చేయడం జరిగిందని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా రెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ZP చైర్పర్సన్ సునీత రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్న ఏకైక ప్రభుత్వం TRS అన్నారు. ఈ కార్యక్రమంలో MLAలు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version