జగిత్యాల: సీఎంపై ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ హక్కులను కేసీఆర్ ఫణంగా పెడుతున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. వెన్ గంగా నీళ్లను వద్దని.. వార్దా నీళ్లను మాత్రమే తీసుకోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఎగువ నీటిని కిందికి వదిలి మళ్లీ పైకి ఎత్తిపోయడం కెసిఆర్ తెలివితక్కువ తనమన్నారు. కాళేశ్వరం డొల్లతనం బయట పడకుండా కేసీఆర్ కొత్త కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version