యాదాద్రి: ‘ఎమ్మెల్యే కేసీఆర్‌కు అమ్ముడుపోయారు’

-

రామన్నపేట మండలంలో వైఎస్ షర్మిల పాదయాత్రలో భాగంగా బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి అనే సాకుతో కేసీఆర్ కు అమ్ముడుబోయిన స్థానిక ఎమ్మెల్యేకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. మండల పరిధిలోని పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వలు పూర్తి చేయకపోవడం దారుణం అన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు ఏపూరి సోమన్న, సత్య, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news