నల్గొండ : పదవితోపాటు బాధ్యతలు పెరుగుతాయి: ఎస్పీ

-

నల్గొండ: గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ కోర్టు వివాదంలో పెండింగ్లో ఉండటంతో డీజీపీ ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్రంలో పీసీల నుంచి హెచ్‌సీ లకు ప్రమోషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి 122 మంది సిబ్బందికి కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన సిబ్బందిని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రెమా రాజేశ్వరి అభినందించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పదవితో పాటు బాధ్యతలు పెరుగుతాయన్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version