వరంగల్లో బీజేపీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు

-

కేఎంసి ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను సందర్శించడానికి బీజేపీ నాయకులు వెళ్ళారు. కాగా వారిని మట్టెవాడ పోలీసులు నిబంధనల పేరుతో అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్‌కి తరలించారని నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, బీజేపీ నాయకులు డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి, డాక్టర్. అశోక్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news