వరంగల్ : భూపాలపల్లిలో కబడ్డీ సెలెక్షన్లు

-

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆదివారం జూనియర్, సబ్ జూనియర్, సీనియర్స్ బాల బాలికల కబడ్డీ సెలక్షన్ జిల్లా సెక్రటరీ ఎండి రబ్బానీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా భూపాలపల్లి సీఐ రాజిరెడ్డి, మున్సిపాల్ చైర్మెన్ సెగ్గం వెంకట రాణి సిద్దూ, గౌరవ అధ్యక్షులు కే. రాజన్న, వైస్ ప్రేసిడెంట్ జెట్టి కనకరాజు, క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version