మనం మనం కొట్టుకునే పని లేదు: కోమటిరెడ్డి

-

తెలంగాణ వచ్చింది.. మనం మనం కొట్టుకునే అవసరం లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనగామ కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో సీఎంతో కలిసి పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా కలెక్టరేట్‌ను నిర్మించారని కొనియాడారు. రేపు భువనగిరిలో సీఎం కార్యక్రమానికి కూడా శాంతియుతంగా వెళ్తామని మరో సందర్భంలో అన్నారు. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల సమస్యలను తెలుపుతామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version