బ్రేకింగ్: అయోధ్యకు బయల్దేరిన ప్రధాని

-

అయోధ్యలో రామాలయ నిర్మాణ శంకుస్థాపనకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి అయోధ్య బయల్దేరారు. 11 గంటల 30 నిమిషాలకు ఆయనకు అయోధ్య చేరుకుంటారు. 12 గంటల 44 నిమిషాల 8 సెకన్లకు ఆయన భూమి పూజ చేయనున్నారు. 12 గంటలకు భూమి పూజ చేసే స్థలానికి ఆయన వెళ్తారు. మొత్తం 3 గంటల పాటు ఆయన అయోధ్యలో పర్యటిస్తారు.Image may contain: one or more people and outdoor

32 సెకన్ల లో క్రతువు పూర్తి కానుంది. ప్రధాని చేతుల మీద 40 కేజీల ఇటుక శంకుస్థాపన చేయనున్నారు. బయటి వ్యక్తులకు లోపలి ప్రవేశం లేదు అని అధికారులు స్పష్టం చేసారు. లౌడ్ స్పీకర్ ల ద్వారా భూమి పూజ సమయంలో రాముడి పాటలను ప్లే చేస్తారు. ముందు ప్రధాని హనుమాన్ గడీ ఆలయంలో పూజలు చేస్తారు. 175 మంది ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news