28 స్థానాలు… ఆ ఎంపీకి డూ ఆర్ డై…!

-

దేశ వ్యాప్తంగా దాదాపు 12 రాష్ట్రాల్లో 56 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో మాత్రం ఇప్పుడు కొన్ని పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. 28 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. బిజెపికి రాజ్యసభ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ కి షాక్ ఇచ్చి బిజెపిలో జాయిన్ అయ్యారు. ఆయనను నమ్మి 28 మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళారు.

ఈ ఎన్నికల్లో బిజెపికి 28 స్థానాలు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేసారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో విజయం సాధించకపోతే మాత్రం ఆయన నాయకత్వంపై అనుమానాలు వచ్చే అవకాశం ఉంది. ఫలితం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే అవకాశం లేదు సాధారణ మెజారిటీని సాధించడానికి బిజెపి తొమ్మిది గెలవాలి. అయితే చిన్న పార్టీలకు ఎలాగూ ఆ స్థానాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news