తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 08 గంటల సమయం

-

TTD Tirumala Sarvadarshan: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 08 గంటల సమయం పడుతోంది. ఇవాళ ఉదయం 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 78, 912 మంది దర్శించుకున్నారు.

8 hours time for Sarvadarshan of Tirumala Srivari

అలాగే.. నిన్న ఒక్క రోజే…తిరుమల శ్రీవారికి 32, 039 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.83 కోట్లుగా నమోదు అయింది.

  • తిరుమల..23 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
  • టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 08 గంటల సమయం
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78, 912 మంది భక్తులు
  • తలనీలాలు సమర్పించిన 32, 039 మంది భక్తులు
  • హుండి ఆదాయం 3.83 కోట్లు

Read more RELATED
Recommended to you

Exit mobile version