ఏపీలో గన్ తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

-

ఏపీలో విషాదం చోటు చేసుకుంది. విశాఖలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఉదయం ఐదు గంటలకు డ్యూటీ కి హాజరైన శంకర్రావు…

A constable committed suicide by shooting himself with a gun in AP

తన వద్ద ఉన్న ఎస్ ఎల్ ఆర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఐఓబి బ్యాంకులో గన్ మాన్ గా విధులు నిర్వహిస్తున్నారు శంకర్రావు. అయితే.. కానిస్టేబుల్‌ శంకర్రావుక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ద్వారక పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version