కొబ్బరి బోండాలు అమ్ముకుంటాడు..కానీ విజయవాడ అమ్మవారికి 16.5 లక్షల విలువైన తాళిబొట్టు ఇచ్చావు !

-

విజయవాడ అమ్మవారికి 16.5 లక్షల విలువైన తాళిబొట్టు ఇచ్చింది ఓ సామాన్య కుటుంబం. ఈ సంఘటన ఇప్పుడు హాట్‌ టాపిక్ అయింది. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారికి అరుదైన గౌరవం దక్కింది. అమ్మవారికి కొబ్బరి బొండాలు కొట్టుకుని జీవించే సామాన్యుడి కుటుంబం భారీ సమర్పణ చేసుకుంది.

An ordinary family gave a palm worth 16.5 lakhs to Amma of Vijayawada

అంకులయ్య, రాజేశ్వరి దంపతులు ప్రకాశం జిల్లా కొండేపి వాస్తవ్యులు… విజయవాడ అమ్మవారికి 16.5 లక్షల విలువైన తాళిబొట్టు ఇచ్చారు. అమ్మవారికి 16.5 లక్షల విలువ చేసే మంగళసూత్రాలు తాళిబొట్టు అప్పగించారు. తమ సంపాదనలో ప్రతీరోజు కొంత దాచి అమ్మవారికి మంగళసూత్రాలుగా సమర్పించాడు సామాన్య భక్తుడు. ఇప్పుడు ఈ సంఘటన వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version