సునీత రాజకీయాలలోకి వస్తుందని పోస్టర్లు వేయడం సిగ్గు లేని చర్య – మాజీ ఎమ్మెల్యే

-

సునీత రాజకీయాలలోకి వస్తుందని పోస్టర్లు వేయడం సిగ్గు లేని చర్య అన్నారు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. వై.యస్.సునీత పోస్టర్ లపై మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి స్పందించారు. వై.యస్. వివేకాను హత్య చేసిన వారికి శిక్ష పడాలని వై.యస్.సునీత పోరాడుతుందని తెలిపారు.

వై.యస్.సునీత రాజకీయాలలోకి వస్తుందని పోస్టర్లు వేయడం సిగ్గు లేని చర్య అని ఆగ్రహించారు. వివేకా కు రెండవ భార్య ఉందని కుమార్తె, అల్లుడే వివేకా ను చంపి ఉంటారని మాట్లాడటం దారుణం అని మండిపడ్డారు. సునీత రాజకీయాలలోకి రావొద్దని ఏనాడో చెప్పానని వెల్లడించారు. టీడీపీ నేతల ఫొటోలతో పోస్టర్లను వేయడం సిగ్గు, లజ్జ, మానవత్వం లేని పని అని.. ప్రొద్దుటూరు లో నిఛాతి నీచంగా పోస్టర్లు వేశారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version