BREAKING : నేడు ఏపీకి రానున్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌

-

BREAKING : నేడు ఏపీకి రానున్నారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌… ఏపీ టూర్ షెడ్యూల్ పూర్తిగా మారిపోయింది. ఇవాళే ఏపీకి రానున్నారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు పవన్ కళ్యాణ్.

వారాహి యాత్ర ఏర్పాట్లు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పోలీసు ఆంక్షలపై చర్చించనున్నారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. ఇక యాగాన్ని రేపు నిర్వహించాలా..? లేక ఎల్లుండి నిర్వహించాలా..? అనే అంశం పైనా నిర్ణయం తీసుకోనున్నారు పవన్. వారాహి యాత్రకు ఓ రోజు ముందుగానే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లనున్నారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version