బిగ్ బ్రేకింగ్; ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దాదాపు అన్ని జిల్లాలలోను కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా రాష్ట్రంలో మరో 36 కేసులు పెరిగాయి. దీనితో కేసుల సంఖ్య 226 కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 226కి చేరింది. శనివారం రాత్రి 9 నుంచి ఉదయం 9 వరకూ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఒంగోలులో 2, చిత్తూరులో 2, కర్నూలులో 23, నెల్లూరులో 2 పాజిటివ్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. దీనితో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ కేసులు అన్నీ కూడా ఢిల్లీ నుంచి వచ్చినవే అని అంటున్నారు.

జిల్లాల వారిగా ఏపీలో కరోనా కేసుల వివరాలు : శ్రీకాకుళం 0
విజయనగరం 0
అనంతపురం 3
తూర్పు గోదావరి 11
విశాఖపట్నం 15పశ్చిమ గోదావరి 15
చిత్తూరు 17
కడప 23
ప్రకాశం 23
కర్నూలు 27
కృష్ణా 28
గుంటూరు 30

Read more RELATED
Recommended to you

Exit mobile version