ట్యాంక్ బండ్ లో దూకి శైలజ అనే యువతి ఆత్మ హత్య

-

హైదరాబాద్ మహా నగరం లో దారుణం చోటు చేసుకుంది. ట్యాంక్ బండ్ లో దూకి శైలజ అనే యువతి ఆత్మ హత్య చోటు చేసుకుంది. చున్నీ తో మెడకు బిగించుకుని ట్యాంక్ బండ్ వాటర్ లో దూకి ఆత్మహత్య చేసుకుంది శైలజ. అనారోగ్య సమస్యల తో కొద్దీ రోజులుగా డిప్రెషన్ లో శైలజ (38) ఉంది.

ఉదయం 5 గంటలనుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ట్యాంక్ బండ్ లో శవమై తేలిన శైలేజ.. భర్త చనిపోవడం అనారోగ్య సమస్యలతో డిప్రెషన్లో సూసైడ్ చేసుకుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతుకుతూ ట్యాంక్ బండ్ లో మృతదేహాన్ని కనుగొంది ఫ్యామిలీ. పోస్టు మార్టం నిమిత్తం పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాందీ మార్చురీకి తరలించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news