న్యూఢిల్లీ: ఇవాళ దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.10 పెరగగా 22 క్యారెట్ల బంగారంపై కూడా రూ. 10పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 48,890 కాగా 22 క్యారెట్ల బంగారం రూ. 44,810గా ఉంది.
ఇక వెండి విషయానిస్తే కొనుగోలు దారులకు గుడ్న్యూస్ తెలిపింది. వెండి కిలోకు రూ. 500 తగ్గింది. ఈ రోజు కేజీ వెండి రూ. 71,400గా ఉంది.
వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇవే..