వైసీపీ గూటికి చేరిన మేడా..

కడప రాజకీయాలు రసవత్తరంగా మారాయి.. కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తెదేపాను వీడి వైసీపీ గూటికి చేరారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని జగన్‌ నివాసానికి చేరుకున్న మల్లికార్జున రెడ్డి తాజా రాజకీయ పరిస్థితులపై, ఇతర పరిణామాలపై ఆయనతో చర్చించారు. ఈనెలాఖరున అధికారికంగా పార్టీ తీర్థం పుచ్చుకుంటారు.  అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మేడా పార్టీ మారడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. 2014 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన కడప జిల్లా … Continue reading వైసీపీ గూటికి చేరిన మేడా..