India vs Ireland: అదరగొట్టిన టీమిండియా.. రెండో టీ20లోనూ గెలుపు

-

ఐర్లాండ్ జట్టుపై టీమిండియా మరో టి20 మ్యాచ్ గెలిచింది. మూడు టి20 మ్యాచ్లో సిరీస్ లో వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా. నిన్న డూబ్లిన్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో ఏకంగా 33 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది.

India won by 33 runs

ఆ తరువాత లక్ష్య చేతనకు దిగిన ఐర్లాండ్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 33 పరుగుల తేడాతో టీమిండియా గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. ఇక టీమిండియా బ్యాట్స్మెన్లలో రుతురాజు గైక్వాడ్ 58 పరుగులు, సంజు శాంసన్ 40 పరుగులు అటు రింకు సింగ్ 38 పరుగులు చేసి రాణించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version