శ్రీవారి ఉచిత దర్శనానికి 18 గంటలు

-

తిరుమల శ్రీవారి దర్శనానికి రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనానికి కనీసం 18గంటలు, నడకదారి, దివ్య దర్శనం, సర్వ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3గంటల సమయం పడుతోంది. స్వామి వారి సర్వదర్శనం కోసం ఇప్పటికే 30 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్ర, శని, ఆదివారం వరుసగా మూడు రోజులు సెలవురావడంతో భక్తుల రద్దీ పెరిగింది.

యాదాద్రి సమాచారం

యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి కనీసం మూడు గంటల సమయం పడుతోంది.  ఎన్నికల సమీపిస్తున్న కొద్ది స్వామి వారిని దర్శించుకుని ప్రచారం ప్రారంభించే నాయకులు సైతం యాదాద్రి దర్శనానికి క్యూ కట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news