వైసీపీలో చేరనున్న కేంద్ర‌ మాజీ మంత్రి.. మంగళవారం జగన్‌తో భేటీ?

ఎన్నికల వేళ ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి రాజకీయాలు. అధికార టీడీపీ పార్టీకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. వైసీపీలోకి వలసలతో టీడీపీ హైకమాండ్‌కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడా వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే వైసీపీలోకి టీడీపీకి చెందిన ముఖ్యులు చేరగా.. తాజాగా.. కేంద్ర మాజీ మంత్రి, శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా నేత కిల్లి కృపారాణి వైసీపీలో చేరేందుకు రంగం … Continue reading వైసీపీలో చేరనున్న కేంద్ర‌ మాజీ మంత్రి.. మంగళవారం జగన్‌తో భేటీ?