నేటితో రైతుబంధు పథకానికి 5 ఏళ్లు పూర్తి.. 65 వేల కోట్ల మంది సాయం

-

కేసీఆర్‌ తెలంగాణ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారు. ముఖ్యంగా రైతుల కోసం.. ఎంతో చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. అందులో రైతు బంధు ఒకటి. ఈ పథకం రైతులకు ఎంతో సహాయకంగా ఉంది. అయితే.. నేటితో రైతుబంధు పథకానికి ఐదేళ్లు పూర్తి అయింది.

సరిగ్గా 2019 సంవత్సరంలో.. రైతు బంధు పథకాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌…తీసుకొచ్చారు. ఇప్పటి వరకు 65 వేల కోట్లు లబ్ధిదారుల ఖాతాలో ఈ పథకం కింద జమా చేశారు. ప్రతీ పంటకు 60 లక్షల లబ్ధిదారులు లబ్ది పొందుతున్నారు. ఈ రైతు బంధు స్కీం కింద ప్రతీ ఏటా మొదట్లో రూ.8 వేలు ఇచ్చేవారు. కానీ రెండేళ్ల నుంచి ఎకరాకు రూ.10 వేలు ఇస్తోంది తెలంగాణ సీఎం కేసీఆర్‌ సర్కార్‌. ఇక జూన్‌ లో మరో విడత డబ్బులు పడనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version