మల్లారెడ్డికి బిగ్ షాక్.. కాలేజీ డొనేషన్ల పేరుతో 100 కోట్ల స్కాం?

-

మల్లారెడ్డికి బిగ్ షాక్. కాలేజీ డొనేషన్ల పేరుతో 100 కోట్ల స్కాం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలో కోట్ల రూపాయల పేరుతో డొనేషన్లు తీసుకున్నారని ఐటీ ఆరోపణలు చేస్తున్నారు. మల్లారెడ్డి ఇద్దరు కొడుకుల తో 100 కోట్ల డొనేషన్లపై సంతకాలు పెట్టిచ్చేందుకు ప్రయత్నించారు ఐటీ అధికారులు.

ఇంజనీరింగ్ కాలేజీలో మూడు సంవత్సరాల లో 100 కోట్లు డొనేషన్ల పేరుతో వసూలు చేయించారని మహేందర్ రెడ్డితో సంతకం పెట్టించారు ఐటి అధికారులు. మెడికల్ కాలేజీలో విద్యార్థుల నుంచి 100 కోట్ల రూపాయలు వసూలు చేశారని భద్రా రెడ్డి తో సంతకం పెట్టించే ప్రయత్నం చేశారు ఐటీ అధికారులు.

 

తన కొడుకుతో బలవంతంగా సంతకం పెట్టించారని ఐటీ అధికారులతో వాదన దిగిన మల్లారెడ్డి…ఇష్టం వచ్చినట్లు కోట్ల రూపాయల డొనేషన్లు పేరు చెప్పి సంతకాలు పెట్టించుకున్నారని ఆరోపణలు చేశారు.తమ కాలేజీలో జరిగే లావాదేవులో ప్రతిటికీ లెక్కలు ఉంటాయని చెప్తున్నారు మల్లా రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version