125 కోట్ల మార్క్ ని దాటిన టిల్లు స్క్వేర్ కలెక్షన్స్..!

-

డీజే టిల్లు కి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ ని తీసుకువచ్చారు. టిల్లు స్క్వేర్ 17 రోజుల్లో బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా వసూళ్లని రాబట్టింది. టిల్లు స్క్వేర్ లో సిద్దు జొన్నలగడ్డ అనుపమ పరమేశ్వరన్ మురళీ శర్మ తదితరులు నటించారు. మాలిక్ రామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా సితార ఎంటర్టైన్మెంట్ అండ్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాని నిర్మించారు.

టిల్లు స్క్వేర్ సినిమా 125 కోట్ల మార్క్ ని దాటేసింది ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 18 రోజుల్లో 125.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఒక పోస్టర్ని రిలీజ్ చేసింది. డబల్ బ్లాక్ బస్టర్ కొత్త మార్క్ ని చేరింది. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 125 కోట్ల గ్రోస్ మార్క్ ని దాటింది ఇంత భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చినందుకు థాంక్స్ అని సితార ఎంటర్టైన్మెంట్స్ నేడు ట్వీట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version