amit shah

రేపు హైదరాబాద్ కు కేంద్ర హోమంత్రి అమిత్ షా.. షెడ్యూల్ ఖరారు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. ముచ్చింత్ లోని రామానుజాచార్య సమతామూర్తి విగ్రహిాన్ని సందర్శించనున్నారు. ఈ మేరకు అమిత్ షా హైదరాబాద్ షెడ్యూల్ కూడా ఖరారైంది. రేపు సాయంత్రం 4.40 గంటలకు శంషాబాద్ విమానాశ్రమానికి చేరుకుని.. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ముచ్చింతల్ లోని  శ్రీరామ నగరానికి...

ఇద్దరిని అరెస్ట్ చేశాం, విచారణ జరుగుతోంది… ఓవైసీ మీద దాడిపై రాజ్యసభలో అమిత్ షా ప్రకటన

అసదుద్దీన్ ఓవైసీ మీద కాల్పుల ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజ్య సభలో ప్రకటన చేశారు. కాల్పుల ఘటనకు పాల్పడిన నిందితులు ఇద్దరని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రెండు పిస్టళ్లను, ఆల్టో కారును స్వాధీనం చేసుకున్నామని, ఫోరెన్సిక్ బృందం దాడికి గురైన కారు, సంఘటన స్థలంపై విచారణ...

అసదుద్దీన్ ఓవైసీపై దాడి…. నేడు పార్లమెంట్ లో అమిత్ షా కీలక ప్రకటన

ఎంఐఎం ఛీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై జరిగిన దాడిపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేడు పార్లమెంట్ లో కీలక ప్రకటన చేయనున్నారు. ఈనెల 3న ఉత్తర్ ప్రదేశ్ మీరట్ లో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయిన అసదుద్దీన్ ఓవైసీపై దుండగులు కాల్పలు జరిపారు. యుపిలోని హాపూర్...

రాజకీయాలకు అడ్డగా బీసీసీఐ..కోహ్లీపై నిర్ణయంపై సీపీఐ నారాయణ సంచలనం!

టీమిండియా టెస్ట్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకుని విరాట్‌ కోహ్లీ అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. కోహ్లీ తీసుకున్న ఆ నిర్ణయంతో... టీమిండియా క్రికెటర్లతో పాటు మాములు వ్యక్తులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అనేక మంది కోహ్లీ నిర్ణయం పై స్పందిస్తున్నారు. కోహ్లీ కెప్టెన్సీ పై ప్రశంసలు కూడా కురుపిస్తున్నారు. అయితే.. తాజాగా...

బీజేపీ కేంద్ర కార్యాలయంలో కరోనా కలకలం…42 మంది భద్రతా సిబ్బందికి కరోనా పాజిటివ్

దేశ వ్యాప్తంగా కరోనా కల్లోలం కలిగిస్తోంది. దేశంలో కేసుల సంఖ్య 2 లక్షలకు చేరువ అవుతోంది. గత కొన్ని రోజుల క్రితం కేవలం రోజూ వారీ కేసుల సంఖ్య 10 వేల లోపే ఉండేది. కానీ గత కొద్ది రోజుల నుంచి దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య లక్షను దాటింది. దీంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు...

కీలక నిర్ణయం దిశగా కేంద్రం… ఐపీసీ, సీఆర్పీసీ చట్టాల్లో సవరణలు.. ఎంపీలకు అమిషా లేఖ

కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్( సీఆర్పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చట్టాల్లో మార్పులు చేసేందుకు పూనుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కేంద్ర హోం మంత్రి ఎంపీలందరికీ సూచనలు కోరుతూ... లేఖలు రాశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 'సబ్కా సాథ్,...

కమలం చేతిలో కీలక అస్త్రం… ’షా’ ఇన్ యాక్షన్.. కేసీఆర్‌కు బొమ్మేనా!

ఎప్పుడైతే తెలంగాణలో బీజేపీ పుంజుకోవడం మొదలైందో అప్పటినుంచే కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేయడం మొదలుపెట్టారు. పైగా ఈటల రాజేందర్ లాంటి నాయకుడుని పార్టీలో చేర్చుకుని హుజూరాబాద్ బరిలో టీఆర్ఎస్‌ని చిత్తుగా ఓడించడంతో కేసీఆర్‌కు కాస్త టెన్షన్ మొదలైందనే చెప్పాలి. అక్కడ నుంచి బీజేపీని ఎలా ఇరుకున పెట్టాలనే దిశగా పనిచేస్తూ వెళుతున్నారు. నిజానికి...

త్వ‌ర‌లోనే తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు : అమిత్ షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల‌పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం లో ఎన్నికలు ఎప్పుడు అయిన రావొచ్చు... సిద్ధంగా ఉండాల‌ని తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ నాయ‌కుల‌కు అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చని... దీనిపై రాష్ట్ర బీజేపీ...

బ్రేకింగ్ : తెలంగాణలో అమిత్ షా ప‌ర్య‌ట‌న‌

గ‌త కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం, బీజేపీ స‌ర్కార్ ల మ‌ధ్య వివాదం చెల‌రేగుతున్న సంగ‌తి తెలిసిందే. ధాన్యం కోను గోలు అంశం పై రెండు ప్ర‌భుత్వాల మ‌ధ్య పెద్ద యుద్ద‌మే కొన సాగుతుంది. మీరే ధాన్యం కొనాలంటూ.. టీఆర్ ఎస్ స‌ర్కార్ అంటుంటే.. మీరే కొనాల‌ని బీజేపీ అంటుంది. ఈ...

కేసీఆర్ అవినీతిని ప్రజలకు వివరించండి…! టీ బీజేపీ నేతలతో అమిత్ షా.

తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు అంశాన్ని తీవ్రతరం చేస్తోంది. దీన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు బీజేపీ కూడా సిద్ధమైంది. తాజాగా ఇటు టీఆర్ఎస్ మంత్రులు, మరోవైపు టీ బీజేపీ నేతలు ఢిల్లీలో ఉన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తో తెలంగాణ బీజేపీ నేతలు భేటీకాగా.. ప్రస్తుతం టీఆర్ఎస్ మంత్రులు భేటీ...
- Advertisement -

Latest News

BREAKING : డిసెంబర్‌ 4న సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినేట్‌ సమావేశం

BREAKING : సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినేట్‌ సమావేశం జరుగనుంది. డిసెంబర్ 4 వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు..డా.బిఆర్.అంబేద్కర్...
- Advertisement -

మహానంది క్షేత్రంలో మళ్లీ ఎలుగుబంటి కలకలం

నంద్యాల మహానంది క్షేత్రంలో ఎలుగుబంటి కలకలం రేపింది. టోల్ గేట్ వద్ద ఉన్న అరటి తోటల్లో నుంచి మహానంది క్షేత్రంలోకి ఎలుగు బంటి వచ్చింది. దీంతో ఎలుగు బంటిని చూసి భయాందోళనలకు గురయ్యారు...

విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం

విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం రేపింది. దుర్గగుడి దగ్గరి స్కానింగ్ సెంటర్ దగ్గర పాము కనపడటంతో భయాందోళనకు గురయ్యారు అమ్మవారి భక్తులు. అయితే.. దేవస్థానం అధికారులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వటం...

తెలంగాణలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదు – సీఈఓ వికాస్ రాజ్

తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదని ఎన్నికల సంఘం అధికారి వికాస్‌ రాజ్‌ వెల్లడించారు. తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల...

తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% – ఎన్నికల సంఘం

తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారి వికాస్‌ రాజ్‌ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ పై సీఈఓ వికాస్ రాజ్ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు....