heavy rains
Telangana - తెలంగాణ
భారీ వర్షాలకు మారిన హైదరాబాద్ ఓల్డ్ సిటీ రూపురేఖలు…!
భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అయింది. గుర్రం చెరువుకు గండిపడటంతో పాతబస్తీకి భారీ నష్టం వాటిల్లింది. ఓల్డ్సిటీలోని దాదాపు అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా వరదనీరు రావడంతో ఏం జరిగిందోనని తేరుకునే లోపే ఇళ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులను కాపాడుకునేందుకు పాతబస్తీవాసులు నానా కష్టాలు పడాల్సి వచ్చింది....
వార్తలు
వియత్నంపై ప్రకృతి ప్రతాపం..90 మంది మృతి!
వియత్నంపై ప్రకృతి తన ప్రతాపాన్ని చూపిస్తుంది..ప్రకృతి ప్రకోపానికి మధ్య వియత్నం అతలాకుతం అవుతుంది..గత రెండు వారాలుగా వియత్నంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి..భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 90 మందికిపైగా మృతిచెందారు..మరో 34 మంది గల్లంతు అయినట్లు అధికారులు తెలిపారు..
కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా క్వాంగ్ ట్రై, తువా థియన్ హ్యూ, క్వాంగ్ నామ్ ప్రావిన్స్లలో అధిక...
Telangana - తెలంగాణ
హైదరాబాద్ గజగజ.. తేరుకునేలోపే… మళ్లీ వరద
సీన్ రిపీటైంది... హైదరాబాద్ మళ్లీ వణికిపోయింది. రాజధానిని శనివారం వర్షం మళ్లీ హడలెత్తించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం జన జీవనాన్ని అతలాకుతలం చేసింది. మంగళ, బుధ వారాల్లో కురిసిన రికార్డు వర్షం తాలూకు వరదతో కాలనీలు ఇంకా తేరుకోకముందే వరుణుడు పగబట్టిన రీతిలో... మళ్లీ ఆ ప్రాంతాల్లోనే శనివారం సైతం కుండపోతగా వర్షం...
వార్తలు
హైదరాబాద్కు మరో హెచ్చరిక..దూసుకువస్తున్న వాయుగుండం..వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు.
హైదరాబాద్ మహానగరంపై పగబట్టినట్టిన వరుణుడు గత వారం రోజులుగా ప్రజా జీవితాలు అతలకుతలం చేస్తున్నాడు..ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.. వర్షాలకు పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమై జన జీవనం స్తంభించింది..చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి..మరికోన్ని ప్రాంతాలు...
Telangana - తెలంగాణ
జీహెచ్ఎంసీ ముందస్తు ఎన్నికలు కష్టమేనా…?
జీహెచ్ ఎంసీ ఎన్నికల విషయంలో అనుకున్నదొక్కటీ.. అయ్యిందొక్కటా? అధికార పార్టీలో.. రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇదే. ప్రస్తుత కౌన్సిల్ పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగుస్తుంది. GHMC చట్టం ప్రకారం పదవీకాలం ముగిసే సమయానికి 3 నెలల ముందుగానే ఎన్నికలు జరుపుకొనే వెసులుబాటు ఉంది. ఆ మేరకు నవంబర్, డిసెంబర్లో ఎన్నికలకు వెళ్లాలని...
Telangana - తెలంగాణ
రూ.5 వేల కోట్ల నష్టం: సీఎం కేసీఆర్
భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రవ్యాప్తంగా రూ.5 వేల కోట్లకు పైగా నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు సీఎంకే చంద్రశేఖర్రావు ప్రకటించారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో తలెత్తిన పరిస్థితులపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ను వరదలు ముంచెత్తడంపై అధికారులను అడిగి...
Telangana - తెలంగాణ
రంగంలోకి సీఎం కేసీఆర్.. అర్ధరాత్రి ఉన్నతాధికారులతో సమీక్ష
తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహా నగరంలో జన జీవనం స్తంభించింది. ఈ నేపథ్యంలో ము ఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హుటాహుటిన రంగంలోకి దిగారు. రాజధాని హైదరాబాద్లో గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనివిధంగా వర్షపాతం నమోదైనట్టు తెలుసుకొన్న ఆయన అర్ధరాత్రి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
కోస్తాంధ్ర జలమయం..స్తంభించిన జన జీవనం
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటిన సందర్భంగా గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. మంగళవారం రాత్రి పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 18 కి.మీ వేగంతో ప్రయాణించి తెలంగాణ దిశగా పయనిస్తోంది. ఇది క్రమంగా వాయుగుండంగా తదుపరి అల్పపీడనంగా బలహీన పడిందని తెలిపింది. అయితే.....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
హైఅలర్డ్.. ఉద్యోగులకు సెలవులు రద్దు
పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం తీరం దాటింది. పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర ఆంధ్రప్రదేశ్లోని నర్సాపూర్-విశాఖపట్నం మధ్యలో తీరాన్ని తాకింది. వాయుగుండం ప్రస్తుతం పూర్తిగా భూభాగంపైకి వచ్చింది. దీని ప్రభావంతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం, కృష్ణా జిల్లాలో భారీ నుంచి, అతి భారీ వర్షాలు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
తీవ్ర వాయుగుండం.. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన
రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి ప్రతాపం కొనసాగుతోంది. ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణను వానలతో ముంచెత్తుతున్నాయి. మరో పక్క బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయు గుండంగా మారడంతో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. దీని ప్రభావంతో మంగళ, బుధ వారాల్లో కూడా ఓ మోస్తరు నుంచి...
Latest News
WORLD CUP WARM UP: కివీస్ తో పాకిస్తాన్ “ఢీ”… బరిలోకి విలియమ్సన్ !
రేపు హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్యన వన్ డే వరల్డ్ కప్ లోని మొదటి వార్మ్ అప్ మ్యాచ్ భారత్ కాలమానము...
భారతదేశం
“రేపు కర్ణాటక బంద్”… 144 సెక్షన్ అమలు !
గత కొంతకాలంగా తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్యన కావేరి జలాల మధ్యన వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.. కానీ వీటిని పరిష్కరించే నాయకుడు రెండు రాష్ట్రాల్లో లేనట్లున్నారు. ఇక కర్ణాటకలో కావేరి జలాలు...
Cricket
అజేయ సెంచరీతో జట్టును గెలిపించిన సౌత్ ఆఫ్రికా మహిళల కెప్టెన్ !
సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్ మహిళల మధ్యన జరుగుతున్న మూడు మ్యాటిక్ ల వన్ డే సిరీస్ లో సఫారీలు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను దక్కించుకున్నారు. మొదట టాస్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
లోకేష్ భయంతోనే ఢిల్లీకి పరిగెత్తాడు: బైరెడ్డి సిద్దార్థరెడ్డి
రాజకీయాలలో బాగా పండిపోయిన సీనియర్ లీడర్ చంద్రబాబు నాయుడు ఇటీవల స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈయన బయటకు రాడు, రాలేదని వైసీపీ...
Telangana - తెలంగాణ
కేసీఆర్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన BRS కీలక నేతలు!
తెలంగాణాలో రోజు రోజుకి కేసీఆర్ గ్రాఫ్ పడిపోతోంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండడంతో గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయన్నది ఎవ్వరూ ఊహించలేకపొతున్నారు. ఎందుకంటే... ఇప్పుడు కేసీఆర్ కు...