jp Nadda
భారతదేశం
బెంగాల్ లో మమతా vs బీజేపీ ఎవరి సత్తా ఎంత
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ఇంకా నాలుగైదు నెలల సమయం ఉండగానే అప్పుడే రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. బెంగాల్లో అధికారాన్ని ఎలాగైనా నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది దీదీ. మమతా కోటను బద్దలు కొట్టి తీరతామని ఓ పక్క బీజేపీ ప్యూహాలు రచిస్తున్నాయి. ఇక పార్టీల్లో వలసలు, బీజేపీ, తృణమూల్ ఘర్షణలతో సై అంటే సై...
Telangana - తెలంగాణ
సాగర్ ఉపఎన్నిక పై బీజేపీ కొత్త ప్యూహం..సర్వేలో తేలింది అదేనా ?
దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత ఊపు మీద ఉన్న బీజేపీ అదే దూకుడుని నాగార్జునసాగర్కు జరగబోయే ఉపఎన్నికలో కొనసాగించాలని అనుకుంటోంది. కానీ సాగర్ లో బలాన్ని పరిగణలోకి తీసుకుంటే నాగార్జునసాగర్ ఉపఎన్నిక అంత వీజీ కాదని కమలనాథులకు అర్ధమైంది. దుబ్బాకలా ప్రభావం చూపించాలంటే ఏ ప్యూహాన్ని అమలు చేయాలి..ఏం చేస్తే కమలం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ బాధ్యతల్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ?
ఎప్పటి నుంచో దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలని గురిపెట్టిన బిజెపి ఆశలు ఇప్పుడిప్పుడే తీరుతున్నట్టు గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ,ఏపీలలో అధికారం సంపాదించాలని ఎప్పటి నుంచో బిజెపి కలలుకంటున్నా ,అది సాధ్యం కావడం లేదు. తెలంగాణలో ఈ మధ్య కాలంలో బీజేపీ బలం బాగా పెరిగింది. రాబోయే ఎన్నికల్లో అధికారం సాధించినా ఆశ్చర్యపోనవసరం లేదు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
సోము వీర్రాజు పై జనసేన విమర్శలు ఎక్కుపెట్టింది అందుకేనా
గల్లీ కాదు... ఢిల్లీలో తేల్చుకుంటామని ఏపీ బీజేపీకి కరెంట్ షాక్ కొట్టేలా జనసేన నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు రెండు పార్టీలలోనూ చర్చకు దారితీస్తున్నాయి. సోము వీర్రాజు లక్ష్యంగా జనసేన నేతలు చేస్తోన్న విమర్శల వెనక బలమైన కారణాలే ఉన్నాయన్నది పొలిటికల్ గా ఇన్ సైడ్ టాక్ నడుస్తుంది. ఉప ఎన్నిక వేళ...
corona
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోనా పాజిటివ్..!
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి సామాన్య ప్రజల నుండి ప్రజాప్రతినిధుల వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే ఈ వైరస్ బారినపడి చాల మంది నాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మరికొంత మంది సంపూర్ణ ఆరోగ్యతో కోలుకొని ఇంటికి చేరారు. ఇక తాజాగా...
Telangana - తెలంగాణ
హైదరాబాద్ ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాం : నడ్డా
నిన్న సాయంత్రం తాజ్ బంజారాలో చేంజ్ హైదరాబాద్ కార్యక్రమం జరిగింది. మేధావులు, ప్రముఖులతో జేపీ నడ్డా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాను ఎదుర్కోవడంలో మోడీ ముందున్నారని ఇక్కడ కేసీఆర్ ఇంటి నుంచి బయటకు రాడని ఎద్దేవా చేశారు. ఐదేళ్లుగా ముఖ్యమంత్రి సచివాలయం రాలేదు.. ఇప్పుడు సచివాలయంనే కూల్చేశారు, వాస్తుకు భయపడే...
Telangana - తెలంగాణ
ఆఖరి ఘట్టానికి గ్రేటర్ ప్రచారం..గేర్ మార్చిన కమలదళం
గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ... ఆ రేంజ్లోనే ప్రచారం నిర్వహిస్తోంది. పార్టీ అగ్ర నేతలు క్యాంపెయిన్లో పాల్గొంటున్నారు. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారం నిర్వహిస్తున్నారు.ఇలా గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి బీజేపీ జాతీయ నేతలు క్యూ కడుతున్నారు. రోజుకో నేత క్యాంపెయిన్కు వస్తున్నారు. మూడు రోజుల్లో ప్రచారానికి తెరపడనుండటంతో... వరుస...
Telangana - తెలంగాణ
బీజేపీలోకి కీలక నేత?
దుబ్బాక ఎన్నికల్లో విజయం తెలంగాణ బీజేపీ నేతల్లో ఫుల్ జోష్ నింపింది. రోజురోజుకూ ఆపార్టీ రాష్ట్రంలో బలపడుతున్నది. గ్రేటర్ ఎన్నికల్లోనే అత్యధిక స్థానాలు కైవస చేసుకొని మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు తహతహలాడుతున్నది. అదే స్థాయిలో ప్రచారంలో దూసుకుపోతున్నది. ఆపరేషన్ ఆకర్ష్తో ఆయా పార్టీల్లోని అసంతృప్తులను పార్టీలో చేర్చుకుంటున్నది. ఇప్పటికే కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి చాలా...
Exclusive
కరోనాతో సిఏఏ లేట్ అయింది అంతే: బిజెపి చీఫ్
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పౌరసత్వం (సవరణ) చట్టం (సిఎఎ) అమలు ఆలస్యం అయిందని, త్వరలోనే ఈ చట్టం అమలు చేస్తామని... భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సోమవారం ప్రకటించారు. సిఎఎ అమలుకు పార్టీ కట్టుబడి ఉందని జెపి నడ్డా అన్నారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఒక సమావేశంలో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జగన్తో బీజేపీ దోస్తీ.. నిజమేనా… ఈ మాట చెపుతోంది వాళ్లే…!
ఏపీ సర్కారు అధినేత, సీఎం జగన్తో కేంద్రంలోని బీజేపీ నేతలు దోస్తీ కట్టారా ? అందుకే మూడు రాజధానుల నిర్ణయంపై వారు నైస్గా తప్పుకొన్నారా ? అంటే.. ఔననే అంటున్నారు బీజేపీలోకి కొందరు లీకువీరులు. కేంద్రంలోని బీజేపీ పెద్దలు రెండు తెలుగు రాష్ట్రాలపైనా కన్నేశారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ వీలునుబట్టి అధికారంలోకి రావాలని కలలు...
Latest News
దేశంలోనే విజయవంతమైన స్టార్టప్గా తెలంగాణ : కేటీఆర్
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి ఇవాళ నిజామాబాద్లో పర్యటించారు. అక్కడ కాకతీయ సాండ్ బాక్స్ డెవలప్మెంట్ డైలాగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. టెక్నాలజీ ఫర్ ఇంపాక్ట్...
భారతదేశం
BREAKING : మధ్యప్రదేశ్లో కుప్పకూలిన యుద్ధవిమానాలు..వీడియో వైరల్
BREAKING : మధ్యప్రదేశ్లో యుద్ధవిమానాలు కుప్పకూలాయి. మధ్యప్రదేశ్ లోని మెరేనాలో రెండు విమానాలు ఢీకొన్నాయి. సుకోయ్ 30, మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఢీకొని కుప్పకూలాయి. పైలెట్లు శిక్షణలో ఉండగా ఈ ప్రమాదం...
Sports - స్పోర్ట్స్
వెస్టిండీస్ జట్టులోకి మళ్లీ డేంజర్ ప్లేయర్ బ్రియాన్ లారా
వెస్టిండీస్ డేజంర్ ప్లేయర్ బ్రియాన్ లారా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే, తాజాగా, ఆ వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రియాన్ లారా ను కీలక పదవి వరించింది. దశ దిశ...
వార్తలు
ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మొదలు ట్రాఫిక్ రూల్స్ దాకా.. ఫిబ్రవరి 1 నుంచి మారనున్న అంశాలు ఇవే..!
కొత్త సంవత్సరం లో మొదటి నెల పూర్తైపోతోంది. రెండో నెల వచ్చేస్తోంది. అయితే ప్రతీ నెలలో కూడా మార్పులు వస్తున్నట్టే ఈ నెల లో కూడా కొన్ని రూల్స్ లో మార్పులు రానున్నాయి....
భారతదేశం
Breaking : బ్రేక్పడిన రాహుల్ పాదయాత్ర పునఃప్రారంభం
కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్మూ కాశ్మీర్లోని అవంతిపొరా నుండి తిరిగి ప్రారంభమయ్యింది. ఈ యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ పాల్గొన్నారు. జమ్మూ కశ్మీర్ లో...