Odisha

26 వేల మంది.. ఒకేసారి ఆ పని చేస్తూ గిన్నిస్ రికార్డ్..!

ఈ ఫోటోలో చీమల్లా కనిపిస్తున్నవారంతా ఏం చేస్తున్నారో చూశారా.. గ్రౌండ్ లో సైనికుల్లా పేరేడ్ లో నిలుచున్న వీరంతా ఒకేసారి బ్రష్ చేస్తూ గిన్నిస్ బుక్ రికార్డు సాధించారు. ఒడిశాలోని భువనేశ్వర్ లోని కళింగ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఈ అరుదైన ఘనత సాధించారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.....

అత్త కాదు అమ్మ‌… కొడుకు చ‌నిపోతే కోడ‌లికి మ‌ళ్లీ పెళ్లి

సాధార‌ణంగా అత్తాకోడళ్ల గొడవలు ప్ర‌తీ ఇంట్లోనూ ఉండేవే. కానీ అవి మితిమీరితే మాత్రం ఎన్నో అన‌ర్థాల‌కు దారితీస్తాయి.  అత్తింటి వేధింపులకు అనేక మంది కోడళ్ళు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఎక్కువ శాతం అత్తా కోడ‌ళ్ల‌కు  ఏమాత్రం పొసగదు. ఒకరిని చూస్తే మరొకరికి కడుపు మంట ఉంటుంది. అయితే ఇటువంటి భావన తప్పని చాలా మంది అత్తా...

నదిలో ఈదుకుంటూ వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెబుతున్న టీచర్.. ఉత్తమ ఉపాధ్యాయురాలంటే ఈమే..!

ఆమె ఎంత కష్టమైనా సరే.. రోజూ పిల్లలకు పాఠాలు చెప్పేందుకు స్కూలుకు వెళ్తోంది. ప్రాణాలను పణంగా పెట్టి నదిలో ఈదుతూ స్కూల్‌కు చేరుకుని విద్యార్థులకు విద్యాబోధన చేస్తోంది. మనస్సుంటే.. మార్గముంటుంది.. అన్నారు పెద్దలు. ఎంత కష్టమైన పనైనా సరే.. ఆలోచిస్తే దాన్ని నిర్వర్తించేందుకు ఏదో ఒక మార్గం దొరుకుతుందని.. ఆ పదాల అర్థం. అవును.. సరిగ్గా...

దేశంలోనే అత్య‌ధిక ఫైన్ రూ .86,500 ఎక్క‌డో తెలుసా..!

సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త మోటార్ వెహికల్ చట్టం అమలులోకి రావ‌డంతో వాహనదారుల‌కు టెన్ష‌న్ పుట్టిస్తున్నాయి. ఏ ఒక్కటి మిస్ అయినా ఫైన్ మోత మోగిపోతుంది. ఈ క్ర‌మంలోనే వేలు దాటి ఇప్పుడు లక్షల ఫైన్లు వేసే పరిస్థితి దాపురించింది. దీనిపై సామాన్య జనం నుంచి విమర్శలు వ‌స్తున్నా కూడా ప్రభుత్వం ఏ...

ఆదివాసీ తొలి మహిళా పైలట్‌గా అనుప్రియా!

కనీస సౌకర్యాల కరువైనా.. తన లక్ష్యానికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా కన్న కలలను సాకారం చేసుకుని దేశంలో తొలి గిరిజన ప్రాంతానికి చెందిన పైలట్‌గా అనుప్రియ రికార్డు సృష్టించింది. వివరాల్లోకి వెళితే... గిరిజన గూడాల్లో పుట్టిన ఓ అడవి బిడ్డ ఆకాశానికెగిరింది. ఒడిశాలోని మల్కాన్‌గిరి గిరిజన ప్రాంతానికి చెందిన అనుప్రియా లక్రా(23) తొలి మహిళా పైలట్‌గా...

ఈ తెగ‌లో హ‌త్య నేరం కాదు.. సెక్స్‌కు ప‌ట్టింపుల్లేవు

వీళ్ల వేషధారణ, ఇతర ఆచార వ్యవహారాలన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. అందుకే ఆ తెగ గురించి తెలుసుకోవడానికి అంతా ఆసక్తి కనబరుస్తుంటారు. దాదాపు 10 వేల జనాభా ఆ తెగది. వీళ్లు కొండల మీద నివాసముంటారు. కొన్ని గ్రామాల సమూహం ఈ తెగ. ప్రపంచంలో ఎన్నో ఆదివాసీ తెగలు ఉంటాయి. ఆదివాసీలు ఎక్కువగా అడవుల్లో ఉంటారు. సాధారణంగా...

మాన‌వ‌త్వం అంటే ఈయ‌న‌దే.. త‌న పెన్ష‌న్ సొమ్ముతో తమ ఊరి వాగుపై బ్రిడ్జి నిర్మించాడు..!

ఒడిశాలోని కియోంఝ‌ర్ జిల్లాలో ఉన్న సాలంది అనే గ్రామం నుంచి ఇత‌ర ప్రాంతాల‌కు రాక‌పోకలు సాగించాలంటే ఆ గ్రామానికి ఆనుకుని ఉన్న వాగును దాటాలి. దీంతో ఆ గ్రామ ప్ర‌జ‌ల‌కు నిత్యం న‌ర‌కం క‌నిపించేది. ఎంత డ‌బ్బు సంపాదించాం.. ఎంత విలాసంగా జీవిస్తున్నాం.. అనేది స‌రైంది కాదు.. స‌మాజంలో ఉన్న ఎంత మందికి మ‌నం స‌హాయం...

ఇంజినీర్‌తో గుంజీలు తీయించిన ఎమ్మెల్యే.. వీడియో

ఓ ఎమ్మెల్యే ఓ ఇంజినీర్‌తో గుంజీలు తీయించాడు. ఒకటి కాదు రెండు కాదు.. 100 గుంజీలు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. బిజూ జనతా దళ్ పార్టీకి చెందిన సరోజ్ కుమార్ మెహెర్.. ఒడిశాలోని పాట్నాగఢ్ నియోజకవర్గం నుంచి ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు....

ఆ అధికారి ముందు చూపుతో కొన్ని వేల మందిని తుపాను బారి నుంచి ర‌క్షించారు..!

విష్ణుప‌ద సేథి చాలా చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్ల పెద్ద ఎత్తున ప్రాణ న‌ష్టం త‌ప్పింది. అయినా కొంద‌రు చ‌నిపోవ‌డంతో ఆయ‌న కొంత విచారానికి లోన‌య్యారు. ఏపీలోని కొన్ని ప్రాంతాలతోపాటు ఒడిశాలోని ప‌లు ప్రాంతాల్లో ఇటీవ‌ల వ‌చ్చిన ఫొని తుఫాను ఎంతటి న‌ష్టాన్ని క‌లిగించిందో అంద‌రికీ తెలిసిందే. తుపాను భీభ‌త్సానికి అంతా అత‌లాకుత‌లం అయిపోయింది. గంట‌కు 200...

సెల్ ఫోన్ చార్జింగ్ కోసం ఎగబడుతున్న ఫొని తుపాను బాధితులు.. వీడియో

ఒడిశాలో తుపాను ప్రభావంతో ఎక్కడికక్కడ విద్యుత్ వ్యవస్థ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో తమ సెల్ ఫోన్లకు చార్జింగ్ లేక... తమ వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోలేక ఇబ్బంది పడుతున్న బాధితులకు జనరేటర్ సాయంతో చార్జింగ్ కు అవకాశం ఇచ్చారు అక్కడి అధికారులు. ఫొని తుపాను చల్లబడింది. ఒడిశాపై విరుచుకుపడిన ఫొని.. ఒడిశాను నాశనం చేసి వెళ్లిపోయింది....
- Advertisement -

Latest News

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ మార్గాల్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు...
- Advertisement -

తెలంగాణ సీఎంగా ఆ దస్త్రంపైనే రేవంత్‌ రెడ్డి తొలి సంతకం

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరేందుకు రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎ.రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళమధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్‌ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. అయితే...

సీఎంతో పాటు నేడు 8 మంత్రుల ప్రమాణ స్వీకారం!

తెలంగాణ ముఖ్యమంత్రిగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనతో పాటు మంత్రులుగా ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. సీఎం కాకుండా...

నేడు ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం

తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్‌ రెడ్డి చేత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించనున్నారు....

టీమిండియా ముందు భారీ టార్గెట్..!

మూడు టీ-20 సిరీస్ లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో భారత మహిళల క్రికెట్ జట్టుతో ఇంగ్లండ్ తలబడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి...