Odisha

దేశానికి ఆదర్శంగా నిలిచిన వెనుకబడిన రాష్ట్రం, రెండు రోజుల్లో ఒక్క కరోనా కేసు కూడా లేదు…!

కరోనా వైరస్ కట్టడిలో ఓడిస్సా సర్కార్ వేస్తున్న అడుగులు ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఆ రాష్ట్రం చాలా వెనుకబడి ఉంటుంది. అక్కడ కనీసం తినడానికి తిండి ఉండకపోవడమే కాకుండా జనాలకు కనీస రవాణా సౌకర్యాలు ఉండవు. అయినా సరే ఆ రాష్ట్రం కరోనా కట్టడి విషయంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. గత రెండు...

లాక్‌డౌన్ తెచ్చిన క‌ష్టం.. 2వేల కిలోమీట‌ర్లు సైకిల్ తొక్కిన‌ ఒడిశా యువ‌కుడు..!

క‌రోనా లాక్‌డౌన్ దేశంలో ఎంతో మందికి క‌ష్టాల‌ను తెచ్చి పెట్టింది. క‌న్నీళ్ల‌ను మిగిల్చింది. కోట్ల మంది ఉపాధిని కోల్పోయారు. ల‌క్ష‌ల మంది వ‌ల‌స కార్మికులు వంద‌ల కిలోమీటర్లు కాలిన‌డ‌క‌నే త‌మ సొంత ఊళ్ల‌కు త‌ర‌లివెళ్లారు. క‌రోనా క‌ష్టాలు ఇంకా ఎన్నాళ్లు ఉంటాయో తెలియ‌క.. సొంత ఊర్లోనే ఏదో ఒక‌టి తిని బ‌త‌క‌వ‌చ్చ‌ని ఎంతో మంది...

బ్రేకింగ్; ప్రభుత్వం కీలక నిర్ణయం, ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్…!

ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఉంటుందా లేదా అనే ప్రశ్నలు ఇంకా వినపడుతూనే ఉన్న తరుణంలో ఓడిస్సా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఇంకా లాక్ డౌన్ పై ఏ ప్రకటన చేయకుండానే ఓడిస్సా కీలక అడుగు వేసింది. ఓడిస్సాలో లాక్ డౌన్ ని ఈ నెల 30 వరకు కొనసాగిస్తున్నట్టు......

రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం, 15 రోజుల్లో ఆస్పత్రి నిర్మాణం…!

కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు కృషి చేస్తున్నాయి. సాధ్యమైనంత త్వరగా ఈ వైరస్ ను అరికట్టాలని దేశం నలుమూలల లాక్ డౌన్ ప్రతించి ప్రజలందరూ ఒక్కతాటి పై నిలిచారు. అన్ని చోట్ల కరోనా నివారణ చర్యలు చాలా సీరియస్ గా అమలు అవుతున్నాయి. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం...

ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు .. సరిగ్గా అదే జరిగింది జగన్ కి !

వైయస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా హైలెట్ అవుతూనే ఉన్నాయి. అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు మరియు కొత్త చట్టాలు దేశంలో ఉన్న ప్రముఖ రాజకీయ నాయకుల చూపును ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల చూపును ఆంధ్రా వైపు తిప్పేలా చేస్తున్నాయి. ముఖ్యంగా...

ఆస్తులు రూ.64 కోట్లే.. అయినా అందరికంటే ధనవంతుడు

మన తెలుగు రాష్ట్రాల్లో కొందరు నేతలు ఏదైనా నగర కార్పోరేషన్‌కు కార్పోరేటర్‌గా ఎన్నికైనా చాలు.. ఐదేండ్లలో 60 కోట్ల రూపాయలు అవలీలగా సంపాదిస్తారు. అంతేకాదు, మెడలో దూడ పలుపులాంటి బంగారు గొలుసు, చేతి మణికట్టుకు లావుపాటి బంగారు బ్రాస్‌లెట్, వేలుకో రకం చొప్పున అన్ని వేళ్లకు విలువైన రాళ్లు పొదిగిన ఉంగరాలు పెట్టుకుని.. పదిమంది...

గర్భవతిని ఆరు కిలో మీటర్లు జోలెలో మోసుకుంటూ తీసుకెళ్లిన ఎమ్మెల్యే..!

ఏ విధమైన వాహన సదుపాయం లేని ఓ మారుమూల ప్రాంతంలో నిండు గర్భిణి పురుటి నొప్పులతో బాధపడుతుండగా, విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే, దాదాపు ఆరు కిలోమీటర్ల దూరం ఆమెను జోలెలో మోసుకుంటూ తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటన ఒడిశాలోని నవరంగపూర్‌ జిల్లా, పపడహండి సమితి సమీపంలోని కుసుముగుడలో జరిగింది. ప్రస్తుతం ఈ...

వైరల్ వీడియో; పిల్లి ప్రాణాలు ఎలా కాపాడారో చూడండి…!

ఏదైనా చిన్న జంతువు కష్టాల్లో ఉంటే చాలు కాపాడటానికి కాస్త మనుషులు ప్రయత్నాలు చేయడం మనం సోషల్ మీడియాలో ఏదోక సందర్భంలో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. చాలా మంది సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ వస్తున్నారు. పాములు, పిల్లులు, కుక్కలు, ఏనుగులు, ఇలా రకరకాల జంతువులకు సంబంధించిన వీడియోలు ఈ...

అక్కడ అరకిలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఇస్తే.. భోజనం ఉచితం..!

ప్లాస్టిక్ వల్ల ప్రస్తుతం పర్యావరణానికి ఎంత నష్టం కలుగుతుందో అందరికీ తెలిసిందే. ప్లాస్టిక్ కాలుష్యం వల్ల అనేక దుష్పరిణామాలు ఏర్పడుతున్నాయి. అందుకే పెరిగిపోతున్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు ఇప్పుడు అనేక స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ, సామాజిక వేత్తలు నడుం బిగిస్తున్నారు. ఇక ఒడిశాలోని ఓ కేఫ్ కూడా పర్యావరణ పరిరక్షణకు తన వంతు సహాయం...

ప్రియుడితో పారిపోతూ పట్టుబడిన ఇల్లాలు.. గ్రామ‌పెద్ద‌లు సంచ‌ల‌న తీర్పు..

ఓ ఇల్లాలి వివాహేతర సంబంధం గట్టురట్టయింది. ఒడిశాలోని సుందర్ గడ్ జిల్లా మడియాకుదర్ గ్రామానికి చెందిన యువతికి ముండాఝోరొ గ్రామానికి చెందిన యువతితో మేలో వివాహం జరిగింది. పెళ్లికి ముందే ఆమెకు చిరుబెడా గ్రామానికి చెందిన పురాణ్ సింగ్ అనే యువకుడితో ప్రేమ వ్యవహారం ఉంది. వివాహం తరువాత భర్తతో కాపురం చేస్తూనే ప్రియుడినీ...
- Advertisement -

Latest News

Barrelakka : తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన బర్రెలక్క..

Barrelakka Sirisha : శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సారి తెలంగాణ చరిత్రలోనే డిగ్రీ చదివిన ఒక యువతి శిరీష...
- Advertisement -

అవుకు రెండో టన్నెల్ ను ప్రారంభించిన సీఎం జగన్

ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ అదిరిపోయే శుభవార్త చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆవుకు రెండో టన్నెల్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆవుకు మండలం...

ఓటీటీలోకి కిరణ్‌ అబ్బవరం ‘రూల్స్‌ రంజన్‌’

హిట్ ప్లాఫ్​లతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కంటెంట్ మాత్రం ఒకదానితో ఒకటి పోలిక లేకుండా డిఫరెంట్​గా ఉండేలా...

AP : KGBV పార్ట్‌ టైమ్ PGTల జీతాలు భారీగా పెంపు

జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ మరో కీలక నిర్నయం తీసుకుంది. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైమ్ పీజీటీల జీతాలను ప్రభుత్వం భారీగా పెంచింది రూ. 12,000 నుంచి రూ....

ఒంటిగంట వరకు 36.68 శాతం పోలింగ్‌ నమోదు

రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖులు కూడా సామాన్యులతో కలిసి క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు....