బీజేపీ కి విరాళం ఇచ్చిన మోడీ, అమిత్ షా, యోగి.. ఎంతంటే..?

-

ఎంపీ ఎన్నికలవేళ బిజెపి పార్టీ ఫండింగ్ కి భారీ స్పందన అయితే వస్తోంది. మోడీ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా యూపీ సీఎం యోగి ఆదిత్య బిజెపి పార్టీకి ఒక్కొక్కరు 2000 చొప్పున డొనేట్ చేశారు. ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ వికసిత్ భారత్ నిర్మాణం కోసం జరుగుతున్న ప్రయత్నాలను బలోపేతం చేయడానికి బిజెపికి విరాళం ఇవ్వడం హ్యాపీగా ఉందని అన్నారు. నమో యాప్ ద్వారా మీరు కూడా విరాళాలు ఇవ్వడానికి ముందుకు రావాలని అన్నారు.

దీనికి డొనేషన్ ఫర్ నేషన్ బిల్డింగ్ హాస్టగ్ని జోడించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మార్చి ఒకటి నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అయితే బిజెపికి మోడీ అమిత్ షా యోగి ముగ్గురు కూడా 2000 చొప్పున ఫన్నింగ్ ఇచ్చారట ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ వికసిద్భారత్ నిర్మాణం కోసం జరుగుతున్న ప్రయత్నాలని బలోపేతం చేయాలని బిజెపికి విరాళం ఇవ్వడం సంతోషంగా ఉందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news