సింహాచలం గోడ కూలిన ఘటనలో సాఫ్ట్‌వేర్ దంపతులు మృతి

-

సింహాచలం గోడ కూలిన ఘటనలో సాఫ్ట్‌వేర్ దంపతులు మృతి చెందారు. సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కూలిన ఘటనలో మృతి చెందారు సాఫ్ట్‌వేర్ దంపతులు పిళ్లా ఉమామహేశ్వరరావు(30), శైలజ(26).

Software couple dies in Simhachalam wall collapse incident

హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు సాఫ్ట్‌వేర్ దంపతులు పిళ్లా ఉమామహేశ్వరరావు(30), శైలజ(26). ఇక సింహాచలం గోడ కూలిన ఘటనలో సాఫ్ట్‌వేర్ దంపతులు మృతి చెందారు.

ఇక అటు సింహాచలం ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మహిళలు సహా అనేక మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్న ముర్ము … మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news