పెన్సిల్ గ్రాఫైట్‌పై జాతీయ జెండా

-

పెన్సిల్ గ్రాఫైట్‌పై జాతీయ జెండా ఎగురవేశారు. పెన్సిల్ గ్రాఫైట్‌పై జాతీయ జెండాను చెక్కారు జయశంకర్ భూపాలపల్లికి చెందిన సూక్ష్మ కళాకారుడు ఆడెపు రజినీకాంత్. కాటారం గిరిజన గురుకుల కళాశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు రజినీకాంత్.

pencil
pencil

4 మి.మీ ఎత్తు, 2 మి.మీ వెడల్పులో జాతీయ జెండాను సృష్టించి ప్రశంసలు అందుకుంటున్నాడు సూక్ష్మ కళాకారుడు. కాగా నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోడీ. ఎర్రకోటలో నిలబడి మరి హెచ్చరికలు జారీ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోడీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎర్రకోటలో నిలబడి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ పాకిస్తాన్ కు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news