అక్కినేని నాగార్జునపై పోలీస్ కేసు !

-

సినీ హీరో అక్కినేని నాగార్జునకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. సినీ హీరో అక్కినేని నాగార్జున పై పోలీస్‌ కేసు అయింది. తమ్మిడికుంట కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించడంపై సినీ హీరో అక్కినేని నాగార్జునపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సినీ హీరో అక్కినేని నాగార్జునపై మాధాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ‘జనం కోసం’ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి.

ఈ మేరకు సినీ హీరో అక్కినేని నాగార్జునపై మాదాపూర్ పోలీసులు….కేసు నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై సినీ హీరో అక్కినేని నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా…సినీ హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చేసిన సంగతి తెలిసిందే. తమ్మిడికుంట బఫర్‌ జోన్‌ లో ఉందని.. సినీ హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చేసింది. అయితే.. సినీ హీరో అక్కినేని నాగార్జున పై పోలీస్‌ కేసు పెట్టించింది.. రేవంత్‌ రెడ్డి అంటూ కొంత మంది కామెంట్స్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version