వరంగల్: ‘విషాదం.. యాసిడ్ తాగి వ్యక్తి ఆత్మహత్య’

-

వరంగల్ నగరంలోని పెరుకవాడ ప్రాంతానికి చెందిన అరుణ్ అనే వ్యక్తి భారత్ గ్యాస్‌లో పని చేస్తున్నాడు. కొత్తగా ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉంటున్న తరుణంలో, భార్య భర్తలకు మధ్య శుక్రవారం గొడవ జరిగింది.

దీంతో మనస్తాపానికి గురై బాత్రూమ్‌లోకి వెళ్లి యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అయితే చికిత్స నిమిత్తం ఎంజీఎంకి తరలిస్తుండగా అతను మరణించాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version