మోడీ తెలంగాణ ద్రోహి: అద్దంకి దయాకర్

-

ప్రధాని మోదీ తెలంగాణ ద్రోహి అని అద్దంకి దయాకర్ ఆరోపించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అమరవీరుల ఆత్మబలిదానాలను, త్యాగాలను అవమానపరిచే విధంగా మోడీ మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. కనీసం విభజన చట్టంలోని హామీలను అమలు చేయలేని మోడీ తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. వెంటనే ప్రధానమంత్రికి రాజీనామా చేసి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version