భద్రకాళి ఆలయంలో భక్తుల కోలాహలం

-

వరంగల్ నగరంలో ప్రసిద్ధి చెందిన భద్రకాళి దేవాలయంలో ఈరోజు భక్తుల సందడి నెలకొంది. శుక్రవారం కావడంతో ఉదయం నుంచే భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సైతం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయానికి వచ్చే భక్తులు తప్పకుండా కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version