మెదక్: ఎమ్మెల్యే భర్తపై అనర్హత వేటు

-

రామాయంపేట మండలం కోనాపూర్ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ దేవేందర్ రెడ్డి (ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి భర్త) పై అనర్హత వేటు పడింది. ఎరువుల పంపిణీ, పెట్రోల్ బంకు నిర్వహణ, రుణాలు, దుకాణ సముదాయాల నిర్మాణంలో అవినీతి జరిగిందని సొసైటీ డైరెక్టర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం రూ.2.28 కోట్ల మేర అవినీతి జరిగినట్లు అధికారులు తేల్చారు. దీంతో దేవేందర్ రెడ్డిపై అనర్హత వేటు పడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version