కరీంనగర్ : దుబాయ్ లో ప్రమాదం.. జిల్లా వాసి మృతి

-

accident
accident

దుబాయ్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడి మృతదేహం గురువారం స్వగ్రామం చేరుకుంది. మల్యాల మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన గడ్డం భూపతిరెడ్డి దుబాయిలో మార్చి 27న విధులు ముగించుకుని ద్విచక్ర వాహనం పై తన రూముకి వెళ్తుండగా వెనక నుండి కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. 3 నెలల క్రితం దుబాయ్ వెళ్లిన ఆయన గురువారం శవమై రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version