జగిత్యాల: ‘మందుబాబులకు జరిమానా’

-

జగిత్యాల: వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకెళ్లడం ఖాయమని ట్రాఫిక్ ఎస్సై రాము అన్నారు. వారం రోజుల కిందట మద్యం తాగి పట్టుబడిన 29 మందికి బుధవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితులకు న్యాయమూర్తి రూ.43,700 జరిమానా విధించారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version