నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భద్రత పెంపు

-

నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను మరింత పెంచింది. ఇప్పటివరకు ఆర్ఐ స్థాయి అధికారి ప్రాజెక్టు భద్రతను పర్యవేక్షిస్తుండగా.. తాజాగా అసిస్టెంట్ కమాండెంట్ పరిధిలోకి తీసుకొచ్చి కార్యాలయం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఎస్పీఎఫ్ అకాడమీలో శిక్షణ పొంది అసిస్టెంట్ కమాండెంట్ గా నియమితులైన చంద్రశేఖర్ సోమవారం ప్రాజెక్టు భద్రత బాధ్యతలు స్వీకరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version