కాల్వ శ్రీరాంపూర్ మండలంలో విషాదం

-

పెద్దపల్లి నియోజకవర్గం కాల్వశ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామంలో మూలమలుపు వద్ద ఆదివారం ద్విచక్ర వాహనం చెట్టును ఢీ కొని పెరుగు గణేష్(22) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పెగడపల్లి నుంచి కాల్వ శ్రీరాంపూర్‌కు వస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో యువకుడు దాసరి అజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version